వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్పత్రి నుంచి ఇంటికెళ్ళిన ప్రధాని

By Staff
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను ఈరోజు ఎయిమ్స్‌ నుంచి డిశ్ఛార్జి చేశారు. గుండెకు సంబంధించిన పరీక్షలకోసం అయన నిన్న ఎయిమ్స్‌లో చేరారు. కొన్నేళ్లక్రితం యు.కెలో ప్రధానికి బైపాస్‌ ఆపరేషన్‌ జరిగింది. నిన్న ఛాతిలో నొప్పి రావటంతో ఆసుపత్రిలో చేరారు.

ఆయనకు గుండెకు రక్తం వెళ్లే మార్గంలో అడ్డంకులు ఉన్నట్లు డాక్టర్లు పరీక్షల్లో కనుగొన్నారు. ఆయనకు స్టంట్స్‌ వేయటంకాని అది వీలుకాకుంటే మళ్లీ బైపాస్‌ కాని చేస్తామని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన కులాసాగానే ఉన్నారని ఉదయం ఇంటికి వెళ్లిపోయారని డాక్టర్లు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X