వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అగ్ని ప్రమాదంలో ఒకరు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరు: గుంటూరు జిల్లాలో ఒకేరోజు రెండు భారీ అగ్నిప్రమాదాలు జరిగాయి. పేరేచర్లలోని ఓ పత్తిమిల్లులో జరిగిన అగ్నిప్రమాదంలో ఒకరు సజీవ దహనం కాగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో సంఘటన పొన్నూరు మండలంలో జరిగింది. పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరులోని ఓ ఆయిల్‌ మిల్లులో జరిగిన అగ్నిప్రమాదంలో రెండు కోట్ల రూపాయల మేర ఆస్థినష్టం జరిగింది. గత ఏడాది గుంటూరు మిర్చి యార్డులో భారీ అగ్ని ప్రమాదం సంభవించి కొన్ని కోట్ల రూపాయల నష్ట వాటిల్లింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X