కాళహస్తి:
డాక్టర్
వై.ఎస్.రాజశేఖర్రెడ్డి
మళ్లీ
సీఎం
కావాలని
ఆకాంక్షిస్తూ
జగన్చారిటబుల్
ట్రస్ట్
తరఫున
ఆ
ట్రస్ట్
ఛైర్మన్
బియ్యపు
మధుసూదన్రెడ్డి
కర్ణాటక
రాజధాని
బెంగుళూరు
శివారు
యలహంకలోని
ప్రసిద్ధ
సుబ్రమణ్యస్వామి
ఆలయంలో
యాగం
చేస్తున్నారు.
48
మంది
రుత్విక్కులతో
48
రోజులు
ఈ
యాగం
జరగనుంది.
సహస్రనారికేళ
గలన
యాగం,
శీతచండీహోమం,
మహారుద్రయాగం
తదితర
హోమాలు,
యాగాలు
పెద్దయెత్తున
జరుగుతున్నాయి.
రాష్ట్రంలోని
ప్రజలందరూ
సుఖశాంతులతో,
ఆయురారోగ్యాలతో
జీవించాలని,
మళ్లీ
రాజశేఖర్రెడ్డే
రాష్ట్ర
ముఖ్యమంత్రి
కావాలని
వాంఛిస్తూ
యాగం
నిర్వహిస్తున్నట్లు
మధుసూదన్రెడ్డి
తెలిపారు.