వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ సిఎం కావాలని బెంగుళూరులో యాగం

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
కాళహస్తి: డాక్టర్ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ జగన్‌చారిటబుల్‌ ట్రస్ట్‌ తరఫున ఆ ట్రస్ట్‌ ఛైర్మన్‌ బియ్యపు మధుసూదన్‌రెడ్డి కర్ణాటక రాజధాని బెంగుళూరు శివారు యలహంకలోని ప్రసిద్ధ సుబ్రమణ్యస్వామి ఆలయంలో యాగం చేస్తున్నారు. 48 మంది రుత్విక్కులతో 48 రోజులు ఈ యాగం జరగనుంది. సహస్రనారికేళ గలన యాగం, శీతచండీహోమం, మహారుద్రయాగం తదితర హోమాలు, యాగాలు పెద్దయెత్తున జరుగుతున్నాయి. రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, మళ్లీ రాజశేఖర్‌రెడ్డే రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని వాంఛిస్తూ యాగం నిర్వహిస్తున్నట్లు మధుసూదన్‌రెడ్డి తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X