వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోయలో పడిన లారీ: 13 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీజిల్లాలో గల ఫతేగంజ్ ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది చనిపోయారు. బరేలీ జిల్లా ఫతేగంజ్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న లారీ అదుపు తప్పి లోయలో పడిపోవడంతో వీరు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు.

ఐరన్ రాడ్ ల లోడుతో వెళ్తున్న లారీలో వారు ప్రయాణిస్తున్నారు. చాలామంది ఐరన్ రాడ్స్ గుచ్చుకోవడంతో మరణించారని జిల్లా పోలీసు చీఫ్ పియూష్ మోర్దియా చెప్పారు. గాయపడినవారిని జిల్లా ఆస్పత్రిలో చేర్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X