ఎయిమ్స్ నుంచి ప్రధాని డిశ్చార్జీ
న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదివారం ఉదయం ఎయిమ్స్ నుంచి డిశ్ఛార్జి అయ్యారు. ఈ నెల 24న జరిగిన కరోనరీ బైపాస్ సర్జరీ తర్వాత వేగంగా కోలుకున్న ప్రధానికి ఏసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ వైద్యులు శనివారం అన్ని వైద్య పరీక్షలు జరిపి, ఆయన ఆరోగ్య పరిస్థితిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎయిమ్స్ నుంచి డిశ్ఛార్జికి వారు సిఫారసు చేశారు. ప్రధాని పూర్తిగా కోలుకున్నారనీ, చిన్నచిన్న వ్యాయామాలు కూడా చేస్తున్నారని ఆయన వ్యక్తిగత వైద్యులు తెలిపారు. గత నెల 24వ తేదీన ఆయన ఎయిమ్స్ లో చేరారు.
More From
-
ప్రపంచంలోనే అత్యధిక సైన్యం కలిగిన దేశాలు ఇవే.. మారిన లెక్కలు.. -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు












Click it and Unblock the Notifications