ఆంధ్రజ్యోతిపై యూత్కాంగ్రెస్ దాడి
తిరుపతి: తిరుపతి ఆంధ్రజ్యోతి కార్యాలయంపై శనివారం యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. పదుల సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు కార్యాలయంలోకి ప్రవేశించి అద్దాలు పగుల గొట్టి, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. మరోపక్క కడప జిల్లా కేంద్రంలోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేరుకుని ధర్నా నిర్వహిస్తున్నారు.
'సాక్షి' భూతం పేరుతో కాంగ్రెస్ పార్టీపై, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వ్యతిరేక వార్తలు రాసినందుకుశనివారం ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు. ఫర్నిచర్ ధ్వంసం చేసారు. కళ్లకు నల్లగుడ్డలు కట్టుకుని ఆంధ్రజ్యోతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసారు.
More From
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా "












Click it and Unblock the Notifications