ఆంధ్రజ్యోతిపై యూత్కాంగ్రెస్ దాడి
తిరుపతి: తిరుపతి ఆంధ్రజ్యోతి కార్యాలయంపై శనివారం యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. పదుల సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు కార్యాలయంలోకి ప్రవేశించి అద్దాలు పగుల గొట్టి, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. మరోపక్క కడప జిల్లా కేంద్రంలోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేరుకుని ధర్నా నిర్వహిస్తున్నారు.
'సాక్షి' భూతం పేరుతో కాంగ్రెస్ పార్టీపై, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వ్యతిరేక వార్తలు రాసినందుకుశనివారం ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు. ఫర్నిచర్ ధ్వంసం చేసారు. కళ్లకు నల్లగుడ్డలు కట్టుకుని ఆంధ్రజ్యోతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసారు.
More From
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications