వైయస్ విద్యుత్ డ్రామాలు: రాఘవులు
హైదరాబాద్ : విద్యత్ చార్జీలను పెంచే యోచనను విరమించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జీలు పెంచే ప్రసక్తే లేదంటూనే ప్రభుత్వం మరో వైపు వాటిని పెంచేందుకు ప్రతిపాదనలు చేస్తోందని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. విద్యుత్ రంగానికి సంబంధించిన పలు సమస్యలపై ఆయన ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి లేఖ రాశారు. సామాన్య, మధ్య తరగతి వినియోగదారుల నుంచి డెవలప్మెంట్ చార్జీలను వసూలు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులు నిర్వహించుకుంటున్న ఎత్తిపోతల పథకం కింద యూనిట్కు చార్జీలు వసూలు చేయాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications