ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి: బాబు

ప్రభుత్వం కట్టించిన ఇంద్రభవనంలో పండుగ చేసుకోకుండా పేదలు ఇందిరాపార్కు వద్ద నడిరోడ్డుపై సంక్రాంతిరోజు వంటలు ఎందుకు చేసుకున్నారని ఆయన ప్రశ్నించారు. ఆఫ్జల్సాగర్లో వారికి వచ్చిన భూమి తమదంటూ మత్స్యకారులు కోర్టుకెక్కిన విషయం ఈ మంత్రికి తెలియదా అని ప్రశ్నించారు. క్షమాపణ ప్రసక్తి లేదని తాము చేసింది ఎంతో మంచి పని అని, తామెఉ కనుకే పేదలకు న్యాయం చేశామని రెవిన్యూ మంత్రి పునరుద్ఘాటించారు. దీంతో ఇక దీనిపై చర్చ ముగిసిందని స్పీకర్ ప్రకటించారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications