హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం రోజు పేదల ఇళ్లను కూల్చారని పేదలపట్ల వారికున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. మీ ఆఫీసు పక్కన పేదలు ఉండకూడదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం క్షమించరాని నేరం చేసిందని అందుకుగాను బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వం కట్టించిన ఇంద్రభవనంలో పండుగ చేసుకోకుండా పేదలు ఇందిరాపార్కు వద్ద నడిరోడ్డుపై సంక్రాంతిరోజు వంటలు ఎందుకు చేసుకున్నారని ఆయన ప్రశ్నించారు. ఆఫ్జల్‌సాగర్‌లో వారికి వచ్చిన భూమి తమదంటూ మత్స్యకారులు కోర్టుకెక్కిన విషయం ఈ మంత్రికి తెలియదా అని ప్రశ్నించారు. క్షమాపణ ప్రసక్తి లేదని తాము చేసింది ఎంతో మంచి పని అని, తామెఉ కనుకే పేదలకు న్యాయం చేశామని రెవిన్యూ మంత్రి పునరుద్ఘాటించారు. దీంతో ఇక దీనిపై చర్చ ముగిసిందని స్పీకర్‌ ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X