కేంద్రానికి సీబీఐ వంత: సుప్రీం
న్యూఢిల్లీ: స్వతంత్రంగా వ్యవహరించవలసిన సంస్థ అయిన సీబీఐ కేంద్ర ప్రభుత్వానికి వంతపాడుతూ వారి ఆదేశాలమేరకు పనిచేస్తోందని సుప్రీంకోర్టు విమర్శించింది. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్, ఆయన కుటుంబసభ్యుల ఆస్తులపై విచారణ జరిపిన సీబీఐ నివేదికను కోర్టుకు అప్పగించే విషయంలో సిబిఐ కేంద్రం సలహా కోరటం సుప్రీంకోర్టు ఆగ్రహానికి కారణమైంది. జస్టిస్ అల్తమాస్ కబీర్, జస్టిస్ క్రయాక్ జోసెఫ్ల ధర్మాసనం ఈరోజు ఈ కేసు విచారణ సందర్భంగా సీబీఐపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సీబీఐ పని కేంద్రానికి వంత పాడటం సరి కాదని హితవు పలికింది.
ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారులు అఖిలేష్, ప్రతీక్, కోడలు డింపుల్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై సుప్రీంకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది.
More From
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications