వైయస్ కుమారుడి తిరుగు టపా: బాబు

తన కుమారుడిని చదివించుకునే స్థోమత తనకు లేదా అని అడిగారు. సాక్షి పత్రిక బండారం బయట పడిందనే ఉద్దేశంతోనే హెరిటేజ్ పై అధికార పక్షం రాద్ధాంతం చేస్తోందని ఆయన విమర్శించారు. తన కుమారుడు ఆమెరికాలో కష్టపడి చదువుకున్నాడని, అందుకు తాను గర్విస్తున్నానని, కొంత అధికార పక్షానికి చెందినవారి పిల్లలు బజార్లో తిరుగుతున్నారని, కొంత మంది పిల్లలు అమెరికా వెళ్లి తిరుగుటపాలో వచ్చారని ఆయన అన్నారు. తనపై వచ్చిన ఆరోపణల మీద సిట్టింగ్ న్యాయమూర్తి విచారణకు సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. ఎవరి దయాదాక్షిణ్యాల మీద తన కుమారుడు చదువుకోలేదని ఆయన అన్నారు. ప్రభుత్వ ఎదురుదాడికి తాను భయపడేది లేదని ఆయన అన్నారు.
చంద్రబాబు కుమారుడి చదువు విషయంలో ఆరోపణలు ఉంటే నాలుగున్నర ఏళ్ల నుంచి ప్రభుత్వం ఏం చేస్తోందని, చర్యలు ఎందుకు చేపట్టలేదని అంతకు ముందు సిపిఎం శాసనసభా పక్ష నాయకుడు నోముల నర్సింహయ్య ప్రశ్నించారు.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications