అసూయతోనే వెళ్లిపోతున్నారు: చిరు

సత్యం కుంభకోణం ప్రపంచంలోనే అతి పెద్దదని, ఈ కుంభకోణంపై దర్యాప్తు విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. సత్యం కుంభకోణంపై మొదటనే సిబిఐ, సెబీలతో విచారణ జరిపించి ఉంటే కొంత బయటకు వచ్చి ఉండేదని ఆయన అన్నారు. శాసనసభలో చర్చ తప్పు దారి పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. తాము అధికారంలో వస్తే కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల అవినీతిపై విచారణ జరిపిస్తామని చిరంజీవి చెప్పారు.
More From
-
మెగాస్టార్ చిరంజీవికి ఏమైంది.. ఎక్కడున్నారు ? ఆందోళనలో ఫ్యాన్స్..?? -
విడాకుల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. వంట రాకపోతే !! -
సంక్రాంతి సెలవులు పొడిగింపు - ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..!! -
ఇందిరమ్మ ఇళ్లు రాని వారికి శుభవార్త.. ముహూర్తం ఫిక్స్! -
సంక్రాంతి సంబరాలు కష్టమేనా.. దూసుకొస్తున్న "తుఫాన్" ! -
రఘురామకు షాక్ - రాష్ట్రపతి కార్యాలయం లేఖతో..!! -
రైతులకు రుణ మాఫీ .. ప్రభుత్వం కీలక ప్రకటన -
రైతు భరోసా నిధులు విడుదల ముహూర్తం - ప్రభుత్వం తాజా నిర్ణయం..!! -
'రాజాసాబ్' డిస్ట్రిబ్యూటర్ సంచలన ఆడియో లీక్.. సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే..? -
పుత్రశోకంలోనూ వీడని దాతృత్వం: చివరి కోరిక కోసం రూ. 25,000 కోట్లు దానం! -
మకర సంక్రాంతి నాడు శని, శుక్రుల లాభదృష్టి యోగం.. వీరిదే సౌభాగ్యం! -
బంగ్లాదేశ్ తిక్క కుదిర్చిన ICC: రివర్స్ షాక్.. !!












Click it and Unblock the Notifications