అసూయతోనే వెళ్లిపోతున్నారు: చిరు

సత్యం కుంభకోణం ప్రపంచంలోనే అతి పెద్దదని, ఈ కుంభకోణంపై దర్యాప్తు విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. సత్యం కుంభకోణంపై మొదటనే సిబిఐ, సెబీలతో విచారణ జరిపించి ఉంటే కొంత బయటకు వచ్చి ఉండేదని ఆయన అన్నారు. శాసనసభలో చర్చ తప్పు దారి పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. తాము అధికారంలో వస్తే కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల అవినీతిపై విచారణ జరిపిస్తామని చిరంజీవి చెప్పారు.
More From
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications