సత్యంపై ప్రధానికి వైయస్ లేఖ

రామలింగరాజు, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేరుతో 300కు పైగా కంపెనీలున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయని చెప్పారు. సత్యం కుంభకోణానికి సంబంధించి పలు వ్యవహారాలు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన సెబీ, ఆదాయపన్నుశాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆర్వోసీ, కంపెనీ వ్యవహారాలశాఖ, ఎస్ఎఫ్ఐఓ తదితర సంస్థలతో ముడిపడిఉన్నాయని తెలిపారు. ఇన్సైడ్ ట్రేడింగ్, విదేశీ వ్యవహారాలకు సంబంధించినదైనందువల్ల దీనిపై సీబీఐ విచారణ జరిపితే సమంజసంగా ఉంటుందని సూచించారు. సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం, సీబీసీఐడీ సహకరిస్తాయని చెప్పారు. సత్యం వ్యవహారంపై సీబీఐ విచారణ కోసం ముఖ్యమంత్రి ఇప్పటికే గత నెల 28వ తేదీన ప్రధానికి ఒక లేఖ రాశారు.
More From
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications