సత్యంపై ప్రధానికి వైయస్ లేఖ

రామలింగరాజు, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేరుతో 300కు పైగా కంపెనీలున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయని చెప్పారు. సత్యం కుంభకోణానికి సంబంధించి పలు వ్యవహారాలు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన సెబీ, ఆదాయపన్నుశాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆర్వోసీ, కంపెనీ వ్యవహారాలశాఖ, ఎస్ఎఫ్ఐఓ తదితర సంస్థలతో ముడిపడిఉన్నాయని తెలిపారు. ఇన్సైడ్ ట్రేడింగ్, విదేశీ వ్యవహారాలకు సంబంధించినదైనందువల్ల దీనిపై సీబీఐ విచారణ జరిపితే సమంజసంగా ఉంటుందని సూచించారు. సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం, సీబీసీఐడీ సహకరిస్తాయని చెప్పారు. సత్యం వ్యవహారంపై సీబీఐ విచారణ కోసం ముఖ్యమంత్రి ఇప్పటికే గత నెల 28వ తేదీన ప్రధానికి ఒక లేఖ రాశారు.












Click it and Unblock the Notifications