హైదరాబాద్:
ముఖ్యమంత్రి
వైఎస్,
ఆర్థిక
మంత్రి
రోశయ్యలు
ఆంధ్రజ్యోతి
ఎండీపై
తరచుగా
చేసే
ఆరోపణలపై
ఆ
దినపత్రిలో
రాధాకృష్ణ
తను
ఎదిగిన
వైనం
గురించి
చెప్పుకొచ్చారు.
1984లో
రోశయ్య
మంత్రి
కాదని,
తాను
విలేకరిగా
పని
చేస్తున్నప్పుడు
వినియోగించిన
వాహనం
డొక్కు
సైకిల్
కాదని,
టివిఎస్
మోపెడని
పేర్కొన్నారు.
అయితే
ఈ
కథనంపై
మంత్రి
రోశయ్య
ఒక
ప్రైవేట్
టీవీ
చానల్
లో
న్స్పందించారు.
ఆ
కాలంలో
తాను
మంత్రినని
ఎప్పుడూ
చెప్పలేదని,
అపోజిషన్
లీడర్గా
ఉన్నప్పుడు
జూబ్లీహాల్లో
తనకు
కేటాయించిన
కార్యాలయంలో,
ఆయన
చేతులు
కడుక్కున్న
మాట
వాస్తవమేనని
రోశయ్య
స్పష్టం
చేశారు.