లక్నో:
సమాజ్
వాదీ
పార్టీ
ప్రధాన
కార్యదర్శి
అమర్
సింగ్
ఓ
బహిరంగ
సభలో
ప్రసంగిస్తుండగా
వేదిక
కూలీ
కిందపడిపోయారు.
అమర్
సింగ్తో
పాటు
వేదికపై
ఉన్న
పార్టీకి
చెందిన
ఇతర
నాయకులు
కూడా
కిందపడ్డారు.
అయితే
ఎవరికి
గాయాలు
కాలేదు.
వేదిక
కూలడంతో
కార్యకర్తలు
ఒక్కసారిగా
బారికేడ్లు
తోసుకొని
వేదిక
వద్దకు
చేరుకున్నారు.
అయితే
భద్రతా
సిబ్బంది
వెంటనే
అమర్
సింగ్ను
సభా
ప్రాంగణం
నుంచి
వేరోచోటికి
తరలించారు.