వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తిరుపతిలో రూ.35 కోట్ల హోటల్
తిరుపతి: శిల్పారామం సొసైటీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలో స్టార్ హోటల్ నిర్మాణం జరగనుంది. రూ.35 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ హోటల్కు రాష్ట్ర సమాచార మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రూ 600 కోట్లతో రాష్ట్రంలోని ఐదు శిల్పారామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. మరో నాలుగు కొత్త శిల్పారామాలను నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Story first published: Saturday, February 14, 2009, 17:00 [IST]