వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుపతిలో రూ.35 కోట్ల హోటల్‌

By Staff
|
Google Oneindia TeluguNews

తిరుపతి: శిల్పారామం సొసైటీలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ టూరిజం శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలో స్టార్‌ హోటల్‌ నిర్మాణం జరగనుంది. రూ.35 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ హోటల్‌కు రాష్ట్ర సమాచార మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రూ 600 కోట్లతో రాష్ట్రంలోని ఐదు శిల్పారామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. మరో నాలుగు కొత్త శిల్పారామాలను నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X