చంద్రబాబుపై వైయస్ ధ్వజం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం దండుగ అన్నారని, చంద్రబాబు మనసులో అదే ఉందని ఆయన చిత్తూరు సభలో విమర్శించారు. తాము వ్యవసాయం దండుగ కాదు, పండుగ అని చూపెట్టామని ఆయన అన్నారు. ఉచిత విద్యుత్తు సాధ్యం కాదని చంద్రబాబు అన్నారని, కానీ తాము ఉచిత విద్యుత్తును ఇచ్చి చూపామని ఆయన అన్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు పథకాలకు అన్నింటికీ ఆయన గండి కొట్టారని ఆయన విమర్శించారు.
More From
-
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ












Click it and Unblock the Notifications