మళ్ళీ మనమే వస్తాం: వైయస్

మరో ఐదేళ్లు కలిసి పనిచేద్దామని ఆయన కలెక్టర్లతో అన్నారు. రాబోయే ప్రభుత్వం మనదేనని, మళ్ళీ మనం ఎన్నో అభివృద్ధి పనులు చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన కలెక్టర్లను ఉద్దేశించి అన్నారు. గత ఐదేళ్ళుగా రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి సాధించామని, అందుకు కలెక్టర్ల సహకారం బాగుందని ఆయన అన్నారు. 2004 జూన్ 26, 27 తేదీల్లో మనం కాన్ఫరెన్స్ నిర్వహించామని, మళ్ళీ 2009 జూన్లో ఇలాగే సమావేశం జరుపుకుంటామని ఆయన కలెక్టర్లతో అన్నారు. ఎన్నికలకు రెండు నెలల సమయం ఉన్నందున ఈ రెండునెలలూ కరెంట్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని అన్నారు.
More From
-
హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం.. -
హైదరాబాద్ ప్రయాణీకులకు TGSRTC బిగ్ అప్డేట్, బస్టాపుల్లో కీలక మార్పులు..!! -
HYDRA : రూ.1200 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా.. -
Lockdown: ఇవాళ రాత్రి నుంచే కర్ఫ్యూ, ప్రభుత్వం సంచలన నిర్ణయం! -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
తమిళనాడులో రిచ్ అభ్యర్థి ఈమెనే! ఎవరీ లీమా రోజ్ మార్టిన్? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications