మళ్ళీ మనమే వస్తాం: వైయస్

మరో ఐదేళ్లు కలిసి పనిచేద్దామని ఆయన కలెక్టర్లతో అన్నారు. రాబోయే ప్రభుత్వం మనదేనని, మళ్ళీ మనం ఎన్నో అభివృద్ధి పనులు చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన కలెక్టర్లను ఉద్దేశించి అన్నారు. గత ఐదేళ్ళుగా రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి సాధించామని, అందుకు కలెక్టర్ల సహకారం బాగుందని ఆయన అన్నారు. 2004 జూన్ 26, 27 తేదీల్లో మనం కాన్ఫరెన్స్ నిర్వహించామని, మళ్ళీ 2009 జూన్లో ఇలాగే సమావేశం జరుపుకుంటామని ఆయన కలెక్టర్లతో అన్నారు. ఎన్నికలకు రెండు నెలల సమయం ఉన్నందున ఈ రెండునెలలూ కరెంట్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని అన్నారు.
More From
-
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
మండే ఎండల వేళ అకాల వర్షాలు, 23వ తేదీ వరకు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్...!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
గ్యాస్ కష్టాలు.. కట్టెల పొయ్యికి షిఫ్ట్ అయిన యంగ్ హీరో తల్లి !! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..!












Click it and Unblock the Notifications