జూ.ఎన్టీఆర్ కు టిడిపి తీర్థం
బాలయ్యపై వచ్చిన విమర్శల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాతనే పార్టీ ప్రచారానికి శ్రీకారం చుట్టాలని అనుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ నెల 27వ తేదీన వారు లాంఛనంగా పార్టీ తీర్థం పుచ్చుకుంటారు. మార్చి రెండో వారంలో జూనియర్ ఎన్టీఆర్ రోడ్ షోలు నిర్వహించే అవకాశం ఉంది. వారితో పాటు బాలయ్య కూడా తెలుగుదేశం పార్టీ అధికారికంగా చేరుతారని భావిస్తున్నారు.
Comments
Story first published: Thursday, February 19, 2009, 10:30 [IST]