వైయస్ మాఫియా: చంద్రబాబు

కాంగ్రెసు పార్టీకి వైయస్ నిధులు సమకూరుస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది పార్లమెంటు సభ్యులున్నారని, దీంతో వైయస్ పై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి వెనకాడుతోందని ఆయన అన్నారు. వైయస్ ఆర్థిక నేరాలను అన్ని రాజకీయ పార్టీల దృష్టికి తెస్తున్నామని, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తెస్తున్నామని ఆయన చెప్పారు. వైయస్ ను, ఇతరులను ప్రాసిక్యూట్ చేయాలని సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. కేవలం తాము ఆరోపణలు చేయడం లేదని, వైయస్ నేరాలకు సాక్ష్యాలున్నాయని ఆయన అన్నారు. దానిపై ఏం చేయాలనేది ప్రభుత్వం నిర్ణయించుకోవాలని, చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. వైయస్ పై చర్యకు యుపిఎలోని కాంగ్రెసేతర పార్టీలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఏచూరి విజ్ఞప్తి చేశారు.
More From
-
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!!












Click it and Unblock the Notifications