ఆ రెండు పార్టీలూ దండగే: చిరు

తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు సరైన వైద్య సదుపాయాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతులకు ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారని, రైతు కడుపు నింపడానికి ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదని, జాతికి అన్నం పెడుతున్న రైతులకు ఉచిత విద్యుత్తు ఇస్తున్నారని ఆయన అన్నారు. నాణ్యమైన విద్యుత్తు అందించకపోవడం వల్ల రైతుల మరణాలు సంభవిస్తున్నాయని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications