మాజీ మంత్రి సుఖ్ రామ్ దోషి
న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో కేంద్ర మాజీ మంత్రి సుఖ్ రామ్ను ఢిల్లీ కోర్టు దోషిగానిర్థారించింది. ఆయన అక్రమాస్తులపై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. 1991నుంచి 1996 మధ్య సుఖ్రాం ప్రభుత్వ అధికారిగా ఉన్నప్పుడు కౌశాంబి, ఘజియాబాద్లలో హిమాచల్ప్రదేశ్లలో అనేక ఇళ్లు, ఫాంహౌస్లు అక్రమంగా సంపాదించారని సీబీఐ అధికారులు ఆరోపణలు చేశారు. 4.25 కోట్ల అక్రమాస్తుల కేసులో కోర్టు శుక్రవారం ఆయనను దోషిగా నిర్ధారిస్తూ శుక్రవారం తన నిర్ణయాన్ని ప్రకటించింది.
ఈనెల 24న ఆయనకు శిక్షను ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ కేసులో ఆయనకు ఎక్కువలో ఎక్కువగా ఏడేళ్ల జైలు శిక్ష పడుతుంది. కోర్టు నిర్ణయం వెలువడే సమయంలో ఆయన అక్కడ లేరు. రోహిని జిల్లా కోర్టులో పెండింగులో ఉన్న క్రిమినల్ కేసుకు హాజరు కావడానికి వెళ్లారు. సుఖ్ రామ్ పివి నర్సింహారావు మంత్రివర్గంలో కమ్యూనికేషన్ల సహాయ మంత్రిగా పని చేశారు.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications