పాక్ లో దాడి: 15 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో శుక్రవారం జరిగిన మానవబాంబుదాడిలో 15 మంది మృతి చెందగా మరో 70 మంది వరకు గాయపడ్డారు. డేరా ఇస్మాయిల్ ఖాన్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. మతగురువు సేర్ జమాన్ అంత్యక్రియలకోసం ఆయన అనుయాయులు పెద్ద వూరేగింపుతో వెళుతుండగా సుబ్ర హోటల్ వద్ద ఈ దాడి జరిగింది. రెండు మతసంస్థల మధ్య పాత కక్షలే ఇందుకు కారణమని పోలీసులు తెలిపారు. దాడిలో గాయపడిన పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
షేర్ జమాన్ ను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం కాల్చి చంపారు. మానవ బాంబు దాడి జరిగిన వెంటనే ఊరేగింపులో పాల్గొంటున్న వ్యక్తులు విధ్వంసానికి దిగారు. పోలీసు చెక్ పోస్టును ధ్వంసం చేశారు. రోడ్లపై కార్ల మీద రాళ్ల వర్షం కురిపించారు. ప్రభుత్వ కార్యాలయాలను, భద్రతా బలగాలను లక్ష్యంగా ఎంచుకుని దాడులు చేశారు. వెంటనే మార్కెట్లను మూసేశారు.
More From
-
వి ఆర్ రెడీ: పాకిస్థాన్ సంచలన ప్రకటన -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ!












Click it and Unblock the Notifications