బాబు బాగోతాలు తెలుసు: వైయస్

పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న తెరాసతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను ఎలా కాపాడగలరని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు. గత తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో అమలైన కార్యక్రమాలతో, తమ ప్రభుత్వం నాలుగున్నర ఏళ్ల కాలంలో అమలు చేసిన కార్యక్రమాలతో బేరీజు వేసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిపై కూడా ఆయన విమర్శలు చేశారు. సినిమాల్లో కోటాను కోట్ల రూపాయలు సంపాదించిన చిరంజీవి సొంత గ్రామం కోసం ఒక్క పైస కూడా ఖర్చు చేయలేదని ఆయన అన్నారు.
More From
-
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది!











Click it and Unblock the Notifications