ఇక వైఎస్ వి కూడా రోడ్ షోలే

రోజంతా ఆయన రోడ్షోల్లోనే పాల్గొంటారు. ప్రతి రోడ్షోకు మూడు నాలుగు వేలమందికి తక్కువ కాకుండా ప్రజలు హాజరయ్యేట్లు చర్యలు తీసుకుంటున్నారు. గజపతినగరం బ్రాంచి కెనాల్ పైలాన్ ఆవిష్కరణకు మాత్రం భారీగా జనాన్ని తరలిస్తున్నారు. ముందుగా అనుకున్న చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నారు.












Click it and Unblock the Notifications