ఆంధ్రజ్యోతి, ఈనాడు..టీడీపీకే: వైఎస్

సైన్స్ సిటీ ఏర్పాటైతే అనంతపురం జిల్లాలోని లక్షలాది మంది లబ్ధి పొందే అవకాశం వుందని తెలుగుదేశం పార్టీ నాయకులు అది కూడా లేకుండా చేస్తున్నారని విమర్శించారు. అక్కడ ఏర్పాటయ్యే సైన్స్ సిటీకి అవసరయ్యే మంచి నీటి కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి కడప జిల్లా సోమశిల నుంచి రెండు శతకోటి ఘనపుటడుగులు నీటిని తరలిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఎకరా 50వేల రూపాయలు పలుకుతున్న భూములకు లక్షా 50 వేల రూపాయలు చెల్లించి సైన్స్ సిటీ కోసం కొనుగోలు చేస్తుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుతగులుతున్నారన్నారు. రైతులే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇస్తుంటే వీరు మాత్రం లేనిపోని ఆందోళనలు చేస్తున్నారని పేర్కొన్నారు.
More From
-
దీదీ ఆస్తుల చూస్తే షాక్ అవ్వాల్సిందే! సంచలన అఫిడవిట్ -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి












Click it and Unblock the Notifications