ఆంధ్రజ్యోతి, ఈనాడు..టీడీపీకే: వైఎస్

సైన్స్ సిటీ ఏర్పాటైతే అనంతపురం జిల్లాలోని లక్షలాది మంది లబ్ధి పొందే అవకాశం వుందని తెలుగుదేశం పార్టీ నాయకులు అది కూడా లేకుండా చేస్తున్నారని విమర్శించారు. అక్కడ ఏర్పాటయ్యే సైన్స్ సిటీకి అవసరయ్యే మంచి నీటి కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి కడప జిల్లా సోమశిల నుంచి రెండు శతకోటి ఘనపుటడుగులు నీటిని తరలిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఎకరా 50వేల రూపాయలు పలుకుతున్న భూములకు లక్షా 50 వేల రూపాయలు చెల్లించి సైన్స్ సిటీ కోసం కొనుగోలు చేస్తుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుతగులుతున్నారన్నారు. రైతులే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇస్తుంటే వీరు మాత్రం లేనిపోని ఆందోళనలు చేస్తున్నారని పేర్కొన్నారు.
More From
-
దానం నాగేందర్కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications