టీడీపి లోకి కేశినేని నాని
హైదరాబాద్:విభేదాలతో,వివాదాలతో ప్రజారాజ్యం పార్టీని వీడిన కేశినేని నాని తొమ్మిదో తేదీన లాంఛనంగా తెలుగుదేశం లో చేరనున్నారు. దీని నిమిత్తం కేశినేని తన అనుచరులతో స్వస్థలం నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరకూ ర్యాలీగా రానున్నారని సమాచారం. సీట్ల పంపిణీ జరుగుతున్న వేళ ఈ భారీర్యాలీ తెలుగు దేశం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది.
ఇక జనవరి 26న జెండా వందన కార్యక్రమంలో కృష్ణా జిల్లా పిఆర్పీ కన్వీనర్ విజయనిర్మలను, రూరల్ కన్వీనర్గా ఉన్న కేశినేని అడ్డగించారు. ఈ వివాదంపై ప్రజారాజ్యం నాయుకుడు అల్లు అరవింద్ సమక్షంలో జరిగిన పంచాయితీ అనంతర పరిణామాలతో కేశినేని పిఆర్పీ నుంచి బహిష్కరించారు. దీనితో ఇప్పుడు ఆయన టిడిపి లో చేరుతున్నారు. ఇక కేశనేని ..తెలగు దేశం లోకి రావటం చాలామంది పార్టీ వర్గీయులను ఆనందపరిచే అంశం.
More From
-
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
ఏపీలో రైతులకు క్యూఆర్ కోడ్ తో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ.. చంద్రబాబు తీపికబురు! -
Chandrababu: ప్రజల మధ్యే అధికారులకు బాబు వార్నింగ్...! 1995ను గుర్తుచేస్తూ..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..!












Click it and Unblock the Notifications