రోడ్డు ప్రమాదంలో 5 గురు మృతి

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 5గురు మృతి చెందగా 15 మంది గాయపడ్డారు. కాళ్ల మండలం దొడ్డనపూడికి చెందిన కూలీలు పని నిమిత్తం కృష్ణా జిల్లా గుడివాడ వెళ్లి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరంతా ఓ ఇసుకలారీలో తిరిగివస్తుండగా జువ్వలపాలెం వద్ద లారీ అదుపుతప్పి కాల్వలో పడింది. దీంతో 5గురు మృతి చెందగా 15 మంది గాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+