ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో 5 గురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 5గురు మృతి చెందగా 15 మంది గాయపడ్డారు. కాళ్ల మండలం దొడ్డనపూడికి చెందిన కూలీలు పని నిమిత్తం కృష్ణా జిల్లా గుడివాడ వెళ్లి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరంతా ఓ ఇసుకలారీలో తిరిగివస్తుండగా జువ్వలపాలెం వద్ద లారీ అదుపుతప్పి కాల్వలో పడింది. దీంతో 5గురు మృతి చెందగా 15 మంది గాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X