'సాక్షి' పై 'ఈనాడు' కేసు

తమ సంస్థ ప్రభుత్వ ప్రకటనలను ప్రచురించినా నిదులు విడుదల చేయడం లేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 226, 150 జీఓ లను ఆయన సవాలు చేశారు. సాక్షి పత్రికకు ఎప్పటికప్పుడు నిధులు విడుదల అయిపోతున్నాయని కూడా ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మరి దీనికి సాక్షి ఛానెల్ లో రోజూ సాక్షి సంతకం అంటూ పోగ్రామ్ ఇస్తూ ఈనాడుని ఖండిస్తున్న జగన్మోహన రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
More From
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications