హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్సే పరోక్ష విలన్: నేదురుమల్లి

By Staff
|
Google Oneindia TeluguNews

Nedurumalli Janardhan Reddy
హైదరాబాద్‌: తనను రాజ్యసభ సీటుకు పరిమితం చేయడం వెనుక వైఎస్‌ హస్తం ఉన్నదని శుక్రవారం నేదురుమల్లి ఆరోపించారు. 42 ఏళ్ళ తర్వాత రిజర్వు అయిన తన సొంత జిల్లా నెల్లూరు నుంచి తనను పోటీ చేయనీయకుండా కొన్ని శక్తులు కలిసికట్టుగా పని చేశాయని ఆయన అన్నారు. స్థానిక నేతల లాబీలపైనా నేదురుమల్లి దుమ్మెత్తిపోశారు.

మేకపాటి పట్ల వైఎస్‌ మొగ్గు చూపుతున్నట్లు ముందే ఊహించినా, స్థానిక నేతలతో కలిసి ఇలా తనను పక్కకు నెట్టేస్తారని తెలియక పోయిందని నేదురుమల్లి విలేఖర్ల ఎదుట వాపోయారు. వెనుకటికి గ్రామాల్లో వీధి భాగోతాలు నడిచేవని, ఇప్పుడు కూడా ఇదే తరహా భాగోతం నడించందన్నారు. ఈ భాగోతానికి వైఎస్సే సూత్రధారిగా ఆయన అభివర్ణించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X