21 న హైదరాబాద్ లో మెగా సబ: చిరు

ప్రజారాజ్యం జిల్లా కన్వీనర్లు, సంయుక్త కన్వీనర్లతో ఓ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ... బహిరంగ సబపే విజయవంతం చేసేందుకు వీరు నిర్వహించాల్సిన బాధ్యతలపై చర్చించనున్నట్లు చెప్పారు. సబ నిర్వహణ తర్వాతే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తామన్నారు. అన్ని కోణాలను పరిశీలించిన తర్వాత అభ్యర్థులను ఖరారు చేస్తామని, కసరత్తు ఇంకా కొనసాగుతోందని చెప్పారు. కృష్ణా జిల్లాలో సోమవారం(16వ తేదీ) నుంచి తాను నిర్వహించనున్న పర్యటన ఒకరోజు వాయిదా పడిందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఒకే గుర్తుతో పోటీ చేస్తామని చిరంజీవి స్పష్టంచేశారు. వికలాంగులకు ఎన్ని టిక్కెట్లు కేటాయిస్తారనే ప్రశ్నకు చిరంజీవి సమాధానమిస్తూ-వారు ఆత్మగౌరవంగా తలెత్తుకు తిరిగేలా చేస్తామని హామీఇచ్చారు. ఈ సందర్భంగా కాన్షీరాం 75వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి చిరంజీవి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. కాన్షీ శిష్యులు అనేక మంది ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారని చిరంజీవి పేర్కొన్నారు. కాన్షీ మనువడు ప్రకాష్ వస్తానని చెప్పారని, అనివార్య కారణాల వల్ల రాలేకపోయారని తెలిపారు.
-
హైదరాబాద్ లో 'స్నో వరల్డ్'.. మంచులో ఫుల్ ఎంజాయ్.. తక్కువ ధరకే..! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications