చిరు ఉమ్మడి గుర్తు పిటిషన్ వెనక్కి

హైకోర్టులో ఆలస్యమైపోవడం, చివరికి హైకోర్టులో ఏమవుతుందో తెలియని స్ధితి నెలకొనడంతో ఇక్కడ పిటిషన్ ను ఉపసంహరించుకుని సుప్రీంకోర్టులో రేపు పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. ప్రజారాజ్యం లీగల్ సెల్ చిరంజీవితో ఫోన్ లో మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీం కోర్టు అయితే ఎన్నికల సంఘాన్ని స్పష్టంగా ఆదేశించగలదన్న ఆశతో రేపు పిటిషన్ దాఖలు చేయనున్నారు.
More From
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్!












Click it and Unblock the Notifications