వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కరీం తెల్గీకి ఏడేళ్ల జైలు శిక్ష
తెల్గీ, సాదిక్ లకు 35 వేల రూపాయల జుర్మానా వేయగా, సిద్ధార్థ్ కు 30 వేల రూపాయల జుర్మానా వేసింది. గుజరాత్ లో నమోదైన నకిలీ స్టాంపుల కుంభకోణం కేసులో ఈ ముగ్గురు కూడా బుధవారంనాడు కోర్టు ముందు తమ నేరాన్ని అంగీకరించారు. ఈ కుంభకోణం మొదట మహారాష్ట్రలో వెలుగు చూసింది. ఈ కుంభకోణంతో ఆంధ్రప్రదేశ్ కు కూడా సంబంధం ఉంది.
Comments
Story first published: Thursday, March 19, 2009, 14:51 [IST]