పులివెందులలో నిఘా కెమెరాలు

అనంతరం పులివెందులలో విలేఖరులతో మాట్లాడుతూ...ఇక్కడ ఎన్నికలు జరిగే తీరుపై గ్రామీణ ఓటర్లనుంచి సమాచారం సేకరించినట్లు తెలిపారు. మురారిచింతల, కోమన్నూతల , ఎగువపల్లె, దిగువపల్లె, గ్రామాలను చుట్టి వచ్చామని, పులివెందులలో ఎన్నికలు ఏకపక్షంగా సాగుతాయని ప్రజలు వివరించారని పేర్కొన్నారు.
ఈసారి పోలింగ్ నిష్పక్ష పాతంగా జరిగేలా ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కె.జె.రావు వెల్లడించారు. అందువల్ల ఓటర్లు నిర్భయంగా ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవచ్చునని భరోసా ఇచ్చారు. వేదిక తరఫున పోలింగ్ నాడు పులివెందులలో ఉంటానని వివరించారు. కమిటీ సభ్యులు లక్ష్మణ్ రావు, వెంకటేశ్వరరావు, శ్రీరాములు, సెంట్రల్ యూనివర్శిటీ ఫ్రొఫెసర్ చిన్నయ్యసూరి తదితరులు ఆయన వెంట పర్యటనలో పాల్గొన్నారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications