పులివెందులలో నిఘా కెమెరాలు

అనంతరం పులివెందులలో విలేఖరులతో మాట్లాడుతూ...ఇక్కడ ఎన్నికలు జరిగే తీరుపై గ్రామీణ ఓటర్లనుంచి సమాచారం సేకరించినట్లు తెలిపారు. మురారిచింతల, కోమన్నూతల , ఎగువపల్లె, దిగువపల్లె, గ్రామాలను చుట్టి వచ్చామని, పులివెందులలో ఎన్నికలు ఏకపక్షంగా సాగుతాయని ప్రజలు వివరించారని పేర్కొన్నారు.
ఈసారి పోలింగ్ నిష్పక్ష పాతంగా జరిగేలా ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కె.జె.రావు వెల్లడించారు. అందువల్ల ఓటర్లు నిర్భయంగా ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవచ్చునని భరోసా ఇచ్చారు. వేదిక తరఫున పోలింగ్ నాడు పులివెందులలో ఉంటానని వివరించారు. కమిటీ సభ్యులు లక్ష్మణ్ రావు, వెంకటేశ్వరరావు, శ్రీరాములు, సెంట్రల్ యూనివర్శిటీ ఫ్రొఫెసర్ చిన్నయ్యసూరి తదితరులు ఆయన వెంట పర్యటనలో పాల్గొన్నారు.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications