ముడుపులకే జలయజ్ఞం: చిరు

తాము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, అయితే ప్రజల తక్షణ అవసరాలు కూడా చూడాలని, ప్రాజెక్టులు పూర్తవుతాయా లేదా కూడా చేయాలని ఆయన అన్నారు. రైతు రాజ్యం, పేదల ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వారు వారి కోసం చేసిందేమీ లేదని ఆయన అన్నారు. ప్రజలను ఏమార్చి రాజకీయ నాయకులు పబ్బం గడుపుకుంటున్నారని ఆయన అన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. తన జీవితం ప్రజలకే అంకితమని ఆయన అన్నారు. ప్రజలు తమ భవిష్యత్తును తన చేతుల్లో పెట్టారని, వారి కోసమే జీవితాన్ని అంకితం చేస్తానని ఆయన అన్నారు.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications