కాంగ్రెస్ లో నరేంద్ర పార్టీ విలీనం
హైదరాబాద్: నరేంద్ర నాయకత్వంలోని తెలంగాణ రాష్టస్రమితి (ఎన్) పార్టీ నేడు కాంగ్రెస్ లో విలీనం అయింది. శుక్రవారం ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ (ఎన్) పార్టీ అధినేత ఆలె నరేంద్ర విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. గత ఎన్నికల్లో నరేంద్ర టీఆర్ఎస్ పార్టీ తరఫున మెదక్ లోక్సభ స్ధానానికి ఎన్నికయ్యారు. కేసీఆర్తో విభేధాలు వచ్చి ఆయన పార్టీ నుంచి బయటికి వచ్చి టీఆర్ఎస్ (ఎన్)ను సొంత పార్టీ పెట్టుకున్నారు. అయితే అణుఒప్పందం విషయంలో యూపీఏ ప్రభుత్వానికి విశ్వాసపరీక్షలో అండగా నిలిచారు. నరేంద్ర కాంగ్రెస్ నుంచి మెదక్ టికెట్ ఆశించారు. కాని అధిష్ఠానం ఆయనకు టికెట్ కేటాయించలేదు. ఆయనకు రాజ్యసభ స్ధానం కేటాయిస్తామని కాంగ్రెస్ అధిష్టానవర్గం హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. సీఎంను కలిసిన తర్వాత నరేంద్ర తన పార్టీని నేడు లాంచనంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications