కాంగ్రెస్ లో నరేంద్ర పార్టీ విలీనం
హైదరాబాద్: నరేంద్ర నాయకత్వంలోని తెలంగాణ రాష్టస్రమితి (ఎన్) పార్టీ నేడు కాంగ్రెస్ లో విలీనం అయింది. శుక్రవారం ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ (ఎన్) పార్టీ అధినేత ఆలె నరేంద్ర విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. గత ఎన్నికల్లో నరేంద్ర టీఆర్ఎస్ పార్టీ తరఫున మెదక్ లోక్సభ స్ధానానికి ఎన్నికయ్యారు. కేసీఆర్తో విభేధాలు వచ్చి ఆయన పార్టీ నుంచి బయటికి వచ్చి టీఆర్ఎస్ (ఎన్)ను సొంత పార్టీ పెట్టుకున్నారు. అయితే అణుఒప్పందం విషయంలో యూపీఏ ప్రభుత్వానికి విశ్వాసపరీక్షలో అండగా నిలిచారు. నరేంద్ర కాంగ్రెస్ నుంచి మెదక్ టికెట్ ఆశించారు. కాని అధిష్ఠానం ఆయనకు టికెట్ కేటాయించలేదు. ఆయనకు రాజ్యసభ స్ధానం కేటాయిస్తామని కాంగ్రెస్ అధిష్టానవర్గం హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. సీఎంను కలిసిన తర్వాత నరేంద్ర తన పార్టీని నేడు లాంచనంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.
-
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications