చిరు మాకు పోటీయే కారు: బాలయ్య

వైయస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన జలయజ్ఞం ధన యజ్ఞంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసు నాయకులు భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవాన్ని సాధిస్తుందని సినీహీరో బాలకృష్ణ అన్నారు. చిత్తూరుజిల్లాలో రెండురోజుల పాటు ఆయన పర్యటిస్తున్నారు. అవినీతి కాంగ్రెస్ను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని, రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి కాంగ్రెసు పాలనలో దాపురించిందని ఆయన అన్నారు.
More From
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications