డ్యూయెట్లు కాదు: చిరుపై వైయస్

ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి ప్రాజెక్టుల వద్దంటున్నారని, ప్రాజెక్టులు లేకుండా రైతులకు నీళ్లు ఎలా ఇస్తారని ఆయన అన్నారు. ఒక సిద్ధాంతం లేనివారు అధికారంలోకి వస్తే ఏమవుతుందో ఆలోచించాలని ఆయన ప్రజలను ఉద్దేశించి అన్నారు. అధికారంకోసం గడ్డి కరుస్తున్న మహాకూటమిని తుంగలో తొక్కాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. దుర్మార్గుడైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును నమ్మవద్దన్నారు. ప్రజాసంక్షేమం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్కు పట్టంగ ట్టాలని పిలుపు ఇచ్చారు. అనంతరం ఆయన హెలికాప్టర్లో ఉట్నూరు వెళ్లారు. ఆ తరువాత ఇచ్చోడ, బజార్హత్నూర్, బోథ్, నేరడిగొండలలో రోడ్షోల్లో పాల్గొంటున్నారు. రాత్రికి నిర్మల్లో బహిరంగసభలో పాల్గొని అక్కడే బస చేస్తారు.
More From
-
అదే జరిగితే.. హన్మకొండ చౌరస్తాలో ఉరి వేసుకుంటానన్న మాజీ అసెంబ్లీ స్పీకర్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ












Click it and Unblock the Notifications