ఎస్పీ ప్రధాన కార్యదర్శిగా మున్నాభాయ్

తన తండ్రి మరణానికి కారణం కాంగ్రెసు పార్టీయేనని ఆయన బుధవారం తీవ్ర ఆరోపణ చేశారు. తన తండ్రి మాట వినకుండా తన తండ్రిని తిట్టిన సంజయ్ నిరుమ్ ను కాంగ్రెసులో చేర్చుకున్నారని, దాని వల్లనే తన తండ్రి మరణించారని ఆయన అన్నారు. తనను ఒక మంత్రి అనుచరుడు బెదిరించాడని, ఆ విషయాలను తాను సమయం వచ్చినప్పుడు చెప్తానని కూడా ఆయన అన్నారు. సంజయ్ దత్ చేసిన ఆరోపణలను కాంగ్రెసు అధికార ప్రతినిధి జయంతి నటరాజన్ ఖండించారు.












Click it and Unblock the Notifications