పుట్టి మునిగి 11 మంది మృతి
నల్గొండ: నల్గొండ జిల్లాలో పుట్టి మునిగి 11 మంది మృతి చెందగా 17 మంది గల్లంతయ్యారు. చందంపేట మండలం తెలదేవరపల్లి వద్ద శుక్రవారం ఈ సంఘటన జరిగింది. ఇక్కడికి సమీపంలోనే గట్టు వెంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. అక్కడ మొక్కు తీర్చుకునేందుకు గిరిజనులు పలువురు బయలుదేరారు. వాగుదాటి గుడికి వెళ్లాల్సి ఉండటంతో పుట్టి ఎక్కారు. అందులో ఎక్కువమంది ఎక్కటంతో బరువు ఎక్కువై దారిలో అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో అందరూ నీటిలో పడిపోయారు. దీంతో 11 మంది మృతి చెందగా 17 మంది గల్లంతయినట్లు అధికారులు తెలిపారు. రెవిన్యూశాఖ సహాయచర్యలు చేపట్టింది. పలువురి మృతదేహాలను బయటకు తీశారు.
More From
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications