జూబ్లిహిల్స్ లో 8 లక్షలు స్వాధీనం
హైదరాబాద్: ఎన్నికల్లో రాజకీయ నాయకులకు సినిమా వాళ్ళు డబ్బు సర్దడం మామూలే. రాజకీయాలకు సినిమాలకు విడదీయరాని బంధముంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రోడ్ నెంబర్ 43లో ఓ వ్యక్తినుంచి 8 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో డబ్బు పంపిణీ చేసేందుకు అనూప్ గెస్ట్ హౌస్లో ఏర్పాట్లు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం రావటంతో వారు దాడిచేసి సురేష్ అనే వ్యక్తినుంచి 8 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. తాను నిర్మాతనని అతను పోలీసులకు చెప్పినా అది వాస్తవం కాదని పోలీసులు అంటున్నారు. నిజానిజాలు తేలవలసి ఉంది.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications