పాలకొల్లులో చిరు భార్య సురేఖ పూజలు
పాలకొల్లు: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పర్యటన సందర్భంగా గురువారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు విచ్చేసిన ఆయన సతీమణి సురేఖ స్థానిక క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో పార్టీ విజయం కోరుతూ ప్రత్యేక పూజలు జరిపారు. సురేఖకు ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు.
అనంతరం ఆలయంలోని క్షీరారాముణ్ణి దర్శించి పూజలు చేశారు. అనంతరం స్థానిక సాయిబాబా ఆలయానికి వెళ్ళారు. అక్కడ కూడా సురేఖ తదితరులు పూజలు చేశారు. ఆలయం ఏర్పాటు చేసిన సహపంక్తి భోజన కార్యక్రమంలో పాల్గొని ప్రసాదం స్వీకరించారు. సురేఖ వెంట చిరంజీవి వదిన కొప్పినీడి వసంతలక్ష్మి, అల్లు కుటుంబ సభ్యులు, మహిళారాజ్యం నాయకులు, స్థానిక నాయకులు ఉన్నారు.
More From
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications