కాంగ్రెస్ను బొందపెట్టండి: కేసీఆర్

'ఎన్నికల తరువాత కేంద్రంలో ఏర్పడేది సంకీర్ణ ప్రభుత్వమే...ఆ తరువాత తెలంగాణను ఎవరూ ఆపలేరు...ఈ అవకాశాన్ని జారవిడువద్దు... మీరిచ్చే ఓటు శక్తితో ఢిల్లీకి వెళ్లి రాష్ట్రం సాధించుకుందాం... ఐదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ జీవనాన్ని విధ్వంసం చేసింది. నక్సలైట్లను శాంతి చర్చలకు పిలిచి 80మందిని రాజశేఖర్రెడ్డి కాల్చి, మాడ్చుకు తిన్నాడు' అంటూ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యమంత్రిపై నిప్పులు కక్కారు.
'2004 ఎన్నికల్లో సోనియా చిలుక పలుకులు పలికింది. తెలంగాణ ప్రజల మనసులో ఏముందో తెలుసునంది. ఐదేళ్లూ ఆమె మనసులో ఏముందో చెప్పలేదు. మొన్న మనసులో మాట 'జై ఆంధ్రప్రదేశ్' అంటూ బయట పెట్టింది' అని విమర్శించారు. జలయజ్ఞం ద్వారా తెలంగాణలో ఒక్క ఎకరానికి కూడా అదనంగా నీరు పారలేదని, టీవి స్క్రీన్ల మీద మాత్రమే జలయజ్ఞం కనపిస్తున్నదని విమర్శించారు.
More From
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications