కాంగ్రెస్ను బొందపెట్టండి: కేసీఆర్

'ఎన్నికల తరువాత కేంద్రంలో ఏర్పడేది సంకీర్ణ ప్రభుత్వమే...ఆ తరువాత తెలంగాణను ఎవరూ ఆపలేరు...ఈ అవకాశాన్ని జారవిడువద్దు... మీరిచ్చే ఓటు శక్తితో ఢిల్లీకి వెళ్లి రాష్ట్రం సాధించుకుందాం... ఐదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ జీవనాన్ని విధ్వంసం చేసింది. నక్సలైట్లను శాంతి చర్చలకు పిలిచి 80మందిని రాజశేఖర్రెడ్డి కాల్చి, మాడ్చుకు తిన్నాడు' అంటూ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యమంత్రిపై నిప్పులు కక్కారు.
'2004 ఎన్నికల్లో సోనియా చిలుక పలుకులు పలికింది. తెలంగాణ ప్రజల మనసులో ఏముందో తెలుసునంది. ఐదేళ్లూ ఆమె మనసులో ఏముందో చెప్పలేదు. మొన్న మనసులో మాట 'జై ఆంధ్రప్రదేశ్' అంటూ బయట పెట్టింది' అని విమర్శించారు. జలయజ్ఞం ద్వారా తెలంగాణలో ఒక్క ఎకరానికి కూడా అదనంగా నీరు పారలేదని, టీవి స్క్రీన్ల మీద మాత్రమే జలయజ్ఞం కనపిస్తున్నదని విమర్శించారు.
More From
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications