ఎన్టీఆర్ బతికుంటే బాగుండేది: పవన్

ఎన్టీఆర్ బ్యాంకు అక్కౌంట్లోని రూ.70 లక్షల డబ్బును స్తంభింపజేసిన దౌర్భాగ్యపు వ్యక్తిత్వం గల నాయకులు నేడు ఆయన ఫొటో పెట్టుకుని ప్రచారం చేస్తూ మళ్లీ ప్రజలను మభ్యపెడుతున్నారని పవన్ కళ్యాణ్ తీవ్రంగా విమర్శించారు. నిరుపేదల అభ్యున్నతి, ప్రజా సమస్యల గు రించి ఆలోచించిన ఎన్టీఆర్ వంటి అగ్రనేతలే నందువల్లనే అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారన్నారు.
కేవలం ఓట్లు, అధికారం లక్ష్యంగా మాత్రమే పీఆర్పీ అవిర్భవించలేదన్నారు. రెండు రూపాయలకు కిలో నూకలు ఇస్తున్నందునే వంద రూపాయలకు నిత్యావసర సరుకులు పథకం ప్రకటించామన్నారు. గోదావరి బేసిన్లో లభ్యమయ్యే సహజ వాయువును బహుళజాతి కంపెనీలకు చంద్రబాబు విక్రయించారని, మన ప్రకృతి సంపద మనకే దక్కాలన్న నినాదంతో వంద రూపాయలకే వంట గ్యాస్ పథకం ప్రకటించామన్నారు.
More From
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications