పవన్ ఈరోజు..

మధ్యాహ్నం మూడు గంటలకు సాలూరు సభలో ప్రసంగిస్తారు. ఐదు గంటలకు బొబ్బిలి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రి బొబ్బిలిలో బస చేస్తారు. నాలుగున ఉదయం తొమ్మిది గంటలకు పార్వతీపురంలోను 11 గంటలకు కురుపాంలోను బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్తారు. అయితే మొదట పవన్ కళ్యాణ్ రోడ్ షోల్లో పాల్గొనాల్సి ఉండగా, చివరి నిముషంలో బహిరంగ సభలు నిర్వహించడానికి పార్టీ నిర్ణయించింది.
More From
-
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications