వైఎస్,డిఎస్ ఢీ : వీహెచ్
హైదరాబాదు: ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో అంబర్ పేట దాదా, రౌడీ షీటర్ అంబర్ పేట శంకర్ ను చేర్చుకోవడంపై వివాదం చినికి చినికి గాలి వానలా మారుతోంది. అంబర్ పేట శంకర్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై పార్టీ సీనియర్ నేత వి హన్మంతరావు తీవ్రంగా మండిపడ్డారు. శంకర్ను చేర్చుకోవడం వల్ల వైఎస్ ఇమేజ్కు వచ్చిన నష్టమేమీ లేదని, అయితే పార్టీ ఇమేజ్ దెబ్బ తింటే మాత్రం సహించేది లేదని ఆయన వ్యాఖ్యానించారు. శంకర్ను పార్టీలోకి తీసుకోవడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని వైఎస్ ఇప్పటికైనా తెలుసుకోవాలని, ఆయనను చేర్చుకోవడంలో తప్పు జరిగిందని సీఎం అంగీకరించాలని వీహెచ్ డిమాండ్ చేశారు. పార్టీలో వైఎస్, డిఎస్ ల మధ్య విభేదాలు ఉన్నాయని ఆయన అన్నారు.
More From
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications