పార్టీని వీడినవారిపై పవన్ గుర్రు
హైదరాబాద్: పార్టీని వీడిన వారిపై యువరాజ్యం అధినేత, ప్రజారాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. పార్టీని వీడినవారందరూ స్వలాభం కోసమే వెళ్లిపోయారని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
టిక్కెట్ల పంపకంలో సామాజిక న్యాయం పాటించడం వల్ల కొందరికి టిక్కెట్లు ఇవ్వలేకపోయామని ఆయన అన్నారు. డబ్బులకు టిక్కెట్లు అమ్ముకున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. తమపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఒక లక్ష్యసాధనకు, మంచి సమాజం కోసం చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చారని ఆయన చెప్పారు.
More From
-
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
Tamil Nadu Election Survey: పవన్ ఫీట్ రిపీట్ చేస్తున్న విజయ్ ? తేల్చేసిన తాజా సర్వే..! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications