పార్టీని వీడినవారిపై పవన్ గుర్రు
హైదరాబాద్: పార్టీని వీడిన వారిపై యువరాజ్యం అధినేత, ప్రజారాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. పార్టీని వీడినవారందరూ స్వలాభం కోసమే వెళ్లిపోయారని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
టిక్కెట్ల పంపకంలో సామాజిక న్యాయం పాటించడం వల్ల కొందరికి టిక్కెట్లు ఇవ్వలేకపోయామని ఆయన అన్నారు. డబ్బులకు టిక్కెట్లు అమ్ముకున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. తమపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఒక లక్ష్యసాధనకు, మంచి సమాజం కోసం చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చారని ఆయన చెప్పారు.
More From
-
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ పూర్తి.. వారు ఏమన్నారంటే? -
'ఉస్తాద్'కు నో కట్స్.. ఓన్లీ పవర్! సెన్సార్ పూర్తి, రన్టైమ్ లాక్ -
45కి పైగా దేశాల్లో "దురంధర్ 2" నయా రికార్డ్.. పవన్ మూవీ సర్దేసుకోవడమే !! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు












Click it and Unblock the Notifications