చిక్కుల్లో డిఎస్: వ్యాఖ్యల తంటా

విషయ తీవ్రత దృష్ట్యా సీడీలను ఈసీ బుధవారమే పరిశీలించే అవకాశం ఉంది. సుబ్బారావు నుంచి వెళ్లిన నివేదిక ప్రకారం చూస్తే డీఎస్కు తప్పనిసరిగా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని ఈసీ భావిస్తే వరుణ్ గాంధీలాగే ఎన్నికల బరి నుంచి తప్పించాలని కాంగ్రెస్ పార్టీకి సూచించినా ఆశ్చర్యపోనవసరం లేదని కొందరు అధికారులు చెబుతున్నారు. డీఎస్ వ్యాఖ్యలపై సీడీని చూసి తన నివేదికను ఈసీకి పంపించానని సుబ్బారావు మీడియా ప్రతినిధులతో చెప్పారు.
More From
-
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
మూసీ తీరాన మహత్తరం -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
న్యాయం చేయలేకపోయా - కవిత ఆవేదన -
YS Sharmila: జగన్ పై ముందుచూపు సరే..! చంద్రబాబుపై షర్మిల సెటైర్లు..! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !!











Click it and Unblock the Notifications