డిఎస్ కు ఇసి నోటీసు

డీఎస్ మాటలు మతవిద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, ముస్లింల వైపు చూపితే చేతులు నరికేస్తామంటూ డీఎస్ ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా మాట్లాడారని భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు ఎన్.రామచంద్రరావు, వీహెచ్పీ రాష్ట్ర కార్యదర్శి జి.దుర్గయ్యలు వేర్వేరుగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుబ్బారావుకు 6వ తేదీన ఫిర్యాదుచేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై వరుణ్గాంధీపై నాసా ప్రయోగించారని, అదే తరహాలో మాట్లాడిన డీఎస్పై కూడా అదే చట్టం కింద కేసు నమోదుచేయాలని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి నిజామాబాద్ జిల్లా అధికారుల నుంచి డీఎస్ మాట్లాడిన సీడీలను తెప్పించుకున్నారు. ఆ మరుసటి రోజే దాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. ఆ సీడీని పరిశీలించిన తర్వాత డీఎస్ వివరణ కోరుతూ ఈసీ గురువారం నోటీసులు జారీచేసింది.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications