కూతుళ్లతో తల్లి ఆత్మహత్య
కడప: కడప జిల్లా అట్లూరు మండలం వెంకటాపురం గ్రామంలో మహాలక్ష్మి అనే మహిళ తన ఇద్దరు కూతుళ్లకు పురుగుమందు తాగించి తాను కూడా తాగి ఆత్మహత్య చేసుకుంది. ప్రసన్న, కామేశ్వరి అనే ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు. తల్లి మహాలక్ష్మి కూడా మృతి చెందింది. వారి కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు, అప్పులు ఎక్కువగా ఉండటంతో బతుకుదెరువుకోసం మహాలక్ష్మి భర్త ఎల్లారెడ్డి రెండు నెలల క్రితం కువైట్ వెళ్లాడు. భర్త చేసిన అప్పులు తీర్చలేక ఆమె తన ఇద్దరు కూతుళ్లతో సహా ఆత్మహత్య చేసుకుంది.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications