వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీని వీడితే పరకతో సమానం: రామ్ చరణ్

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: ప్రజారాజ్యం పార్టీని విడిచివెళ్లిన నేతలు కలుపుమొక్కలతో సమానమని వారు వెళ్లిపోవటం పార్టీకి మంచిదేనని వర్థమాన కథానాయకుడు, ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ వ్యాఖ్యానించారు. ప్రజల్లో పార్టీ పట్ల మంచి స్పందన ఉందని, నిశ్శబ్ద విప్లవం తథ్యమని చెప్పారు. వారి ప్రజా రైలు యాత్ర శ్రీకాకుళం జిల్లాకు చేరుకుంది. రైలు ఆముదాల వలస స్టేషన్‌ చేరగానే అభిమానులు, కార్యకర్తలు వారికి ఘనస్వాగతం పలికారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X